వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని కోతిరాంపూర్, చింతకుంట ప్రాంతాల్లో బంజారా మహిళలు తీజ్ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, బంజారా కుటుంబాలు, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

