వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని తాడోబా–అంధారి టైగర్ రిజర్వ్లో ఓ ఆడపులి తన మూడు పిల్లలతో రోడ్డు దాటిన అరుదైన దృశ్యం పర్యాటకులను ఆశ్చర్యపరిచింది. సఫారీ ముగించుకుని వస్తున్న కుటుంబం ఈ అద్భుత క్షణాన్ని వీడియోలో బంధించింది.
ఎత్తైన గడ్డి మధ్య నుంచి బయటకు వచ్చిన పులి ప్రశాంతంగా తన పిల్లలను రోడ్డు దాటించడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...
