వార్తలకు తిరిగి వెళ్లండి
తీవ్రగాయాలతో పులి మృతి

ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్లో తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల పులి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.
మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. మరణానికి గల అసలు కారణం నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ కానుంది.
Comments
Loading comments...