వార్తలకు తిరిగి వెళ్లండి

బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామ శివారులోని చెరువు వద్ద గురువారం ఉదయం పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. ఈ ఘటనతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి జెడ్. నాసిర్ ఝా సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పులి దాడి అనంతరం అడవిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

