వార్తలకు తిరిగి వెళ్లండి
35 లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం

ఓటరు జాబితా సవరణలో లోపాల వల్ల రాష్ట్రంలో 35 లక్షల ఓట్లు రద్దయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోనే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముసాయిదా జాబితా విడుదలయ్యాక వచ్చే నోటీసులకు ఓటర్లు తప్పనిసరిగా స్పందించాలి. నిర్దేశిత గుర్తింపు కార్డులను సమర్పించడం ద్వారా ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.
Comments
Loading comments...