వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి డెంకాడ మండల తహశీల్దారు కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా "సర్" ప్రక్రియలో భాగంగా పెండింగ్లో ఉన్న హియరింగ్ నోటీసుల పంపిణీని పూర్తి చేసి, నిర్దీత గడువులోగా విచారణలు నిర్వహించి కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల అభ్యంతరాలు, వినతులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు.
Comments
Loading comments...

