Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్ క్యాబినెట్‌లో ముగ్గురు భారత సంతతి ఎంపీలు

మహేష్ కుమార్ Jul 25, 2026 12:17 PM అల్ ఇండియా about 2 hours ago
బ్రిటన్ క్యాబినెట్‌లో ముగ్గురు భారత సంతతి ఎంపీలు - Udayam Digital
యుకె ప్రధాని ఆండీ బర్న్‌హామ్ కొత్త క్యాబినెట్‌లో ముగ్గురు భారత సంతతి లేబర్ ఎంపీలకు ప్రాధాన్యం దక్కింది. బీహార్‌కు చెందిన కనిష్క నారాయణ్ ఏఐ (AI) మంత్రిగా నియమితులయ్యారు. సత్వీర్ కౌర్, హర్‌ప్రీత్ ఉప్పల్ కూడా కీలక బాధ్యతలు పొందారు. లీసా నంది సాంస్కృతిక మంత్రిగా కొనసాగుతుండగా, సీమా మల్హోత్రా, ప్రీత్ కౌర్‌లు సాధారణ ఎంపీలుగా మారారు.

Comments

G
Loading comments...