వార్తలకు తిరిగి వెళ్లండి
తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ముగ్గురు సీఎంల సందడి
రమేష్ బాబు Jun 25, 2026 7:36 AM అల్ ఇండియా 11 viewsabout 22 hours ago

Photo Gallery
కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు 33 కొత్త గేట్లను ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కలిసి ఘనంగా ప్రారంభించారు. గతంలో 19వ గేటు కొట్టుకుపోవడంతో, రూ.51 కోట్ల వ్యయంతో ఈ నూతన గేట్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Comments
Loading comments...
