Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి భవన్‌లో 'ఎమ్ఈఎస్' అధికారుల సందడి

శివ కుమార్ Jun 25, 2026 1:24 PM అల్ ఇండియా 16 viewsabout 16 hours ago
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (MES) ట్రైనీ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువ అధికారులు తమ విధుల్లో అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలు, సమగ్రత, సాంకేతిక ప్రతిభను ప్రదర్శించాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అంకితభావంతో పనిచేయాలని అధికారులకు రాష్ట్రపతి సూచించారు.

Comments

G
Loading comments...