వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య నిధుల వివాదంపై పిల్
భవేష్ కుమార్ Jun 25, 2026 1:31 PM అల్ ఇండియా 22 viewsabout 16 hours ago

అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని జూన్ 29న విచారణకు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఈ నిధుల నిర్వహణపై పారదర్శకత కోసం రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ ధర్మాసనం ఈ పిటిషన్ను లిస్ట్ చేయాలని ఆదేశించింది.
Comments
Loading comments...