వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జనసేన నాయకురాలు గోకాడ సూర్యవతికి హత్య బెదిరింపులు వచ్చినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. శుభకార్యంలో పొదిలాపు రవీంద్ర, రామనాయుడు తనను దూషించి చంపేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు.
మాజీ జడ్పీటీసీ వలవల రాజా ఆదేశాలతోనే తనను వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

