Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం పదకొండు ఐపీవోలు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 7:17 AM జాతీయంవాణిజ్యం
ఈ వారం పదకొండు ఐపీవోలు - Udayam
భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ జోరు కొనసాగుతోంది. వివిధ రంగాలకు చెందిన పదకొండు కంపెనీలు ఈ వారం ఐపీవోల ద్వారా ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా సమీకరించనున్నాయి. ఈ నెల ఏడు నుంచి పదిహేను మధ్య ఈ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. తాజా ఈక్విటీ జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీలు నిధులు సేకరిస్తున్నాయి.

Comments

G
Loading comments...