వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. "ఇది దేశానికే గర్వకారణం. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు చూస్తుంటే.. ఇది ఆయనకు ఆరంభం మాత్రమే అనిపిస్తోంది.
ఆయన ఇలాగే మన దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించాలి. ఆయనకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

