వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాకి పరమేశ్ (43) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పరమేశ్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Comments
Loading comments...

