వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో ఈ నెల 14న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కలెక్టర్ నిశాంతి ఆదేశాల మేరకు ఈ వారం పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు ఆయన ప్రకటనలో తెలిపారు.
Comments
Loading comments...

