వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ నియంత్రికల్లో రాగి తీగలను చోరీ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. దొంగలు వ్యవసాయ బావుల వద్ద రాత్రివేళల్లో నియంత్రికలను ధ్వంసం చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
ఈ చోరీల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

