వార్తలకు తిరిగి వెళ్లండి
గుజరాత్లోని మెహసానా జిల్లా విశ్నగర్లో నగల దుకాణంలో ముగ్గురు మహిళలు వ్యాపారి దృష్టి మరల్చి చోరీకి పాల్పడ్డారు.
ఈ ఘటనలో రూ.2.5 లక్షల నగదు, రూ.7.02 లక్షల విలువైన ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

