Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంతింట్లో రూ.1.87 లక్షల చోరీ.. ఫిర్యాదు చేసి చిక్కిన యువకుడు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:39 AM జాతీయంGeneral
సొంతింట్లో రూ.1.87 లక్షల చోరీ.. ఫిర్యాదు చేసి చిక్కిన యువకుడు - Udayam
సొంతింట్లో రూ.1.87 లక్షల నగదు దొంగిలించి, చోరీ జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు జైలుపాలయ్యాడు. సిరుగుప్ప తాలూకా ఇబ్రహీంపురకు చెందిన పరశురామ(22) కుటుంబ సభ్యులు తిరుపతికి వెళ్లిన సమయంలో బీరువా పగలగొట్టి నగదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పరశురామపై అనుమానంతో విచారించగా, తానే నగదు దొంగిలించినట్లు గుర్తించి కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...