వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో నానమ్మ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో మనవడు శంకర్నాథ్ తాళాలు పగలగొట్టి రూ.75 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశాడు.
సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...
