వార్తలకు తిరిగి వెళ్లండి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట గురునగర్ కాలనీలోని శ్రీ భవాని మాత ఆలయంలో అర్ధరాత్రి హుండీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగ హుండీని ఎత్తుకెళ్లాడు.
హుండీలోని నగదును తీసుకున్న అనంతరం దొంగ దానిని ఆలయం పక్కనే పడేసి పరారయ్యాడు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
