వార్తలకు తిరిగి వెళ్లండి
కార్యకర్తలకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు

యువగళం పాదయాత్రలో తన వెంట నడిచిన టీడీపీ కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోనని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ అణచివేతలను ఎదుర్కొని యాత్రను విజయవంతం చేసిన కేడర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ క్యాలెండర్, ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియలతో ముందుకు సాగుతున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...