వార్తలకు తిరిగి వెళ్లండి
ఉపాధి హామీపై కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్ వ్యాఖ్యలు

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ‘VB-G RAM G’ చట్టాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఈ చట్టం ద్వారా పని దినాలను 125 రోజులకు పెంచారు. రోజువారీ కనీస వేతనం రూ.312 గా నిర్ణయిస్తూ, ఏపీ అభివృద్ధికి మరిన్ని నిధులు, ఇళ్లను కేటాయించారు.
Comments
Loading comments...