వార్తలకు తిరిగి వెళ్లండి
జర్నలిస్ట్ కేవీఆర్కు కోర్టు రిమాండ్

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలంగాణ జర్నలిస్ట్ కే.వెంకటరామిరెడ్డి (కేవీఆర్)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాడంగి పోలీసులు ఆయనను బొబ్బిలి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఈ నెల 14 వరకు రిమాండ్ విధించారు. దీంతో కేవీఆర్ను బొబ్బిలి జైలుకు తరలించారు.
Comments
Loading comments...