వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ: ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కు పెంపు

ఏపీ ప్రభుత్వం పీఎస్యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుండి వర్తిస్తుంది.
60 ఏళ్లకు పదవీ విరమణ పొందిన అర్హులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. అయితే, గ్యాప్ పీరియడ్కు జీతం ఉండదని, దానిని సీనియారిటీ, ప్రమోషన్లకు పరిగణించరని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...