Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యటన

విక్రాంత్ రెడ్డి Jul 02, 2026 9:49 AM గుంటూరు 3 viewsabout 2 hours ago
జిల్లాలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యటన - Udayam Digital
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఏటీ అగ్రహారం, అంకమ్మనగర్‌లో పర్యటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SSR) ప్రక్రియపై బూత్ స్థాయి అధికారులతో సమీక్షించారు. ఎన్యుమరేషన్ల పంపిణీ, డిజిటలైజేషన్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...