వార్తలకు తిరిగి వెళ్లండి
రాజమండ్రికి తప్పని ముంపు కష్టాలు

రాజమహేంద్రవరాన్ని దశాబ్దాలుగా ముంపు సమస్య వేధిస్తోంది. అమృత్ పథకం నిధులు నిలవడం, భూగర్భ కాలువల వ్యవస్థ ప్రతిపాదనలు ముందుకు సాగకపోవడంతో వర్షం పడగానే పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.
త్వరలో రానున్న 2027 గోదావరి పుష్కరాలు వర్షాకాలంలోనే ఉండటంతో, కాలువల విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. శాశ్వత పరిష్కారం చూపకపోతే ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...