వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారెడ్డిపల్లికి చెందిన ధర్పల్లి నర్సింలు కుమార్తె ధర్పల్లి అశ్విని తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TGCPGET-2026) ఎంఎస్సీ ఫిజిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 23వ ర్యాంక్ సాధించింది.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, యువత సమక్షంలో అశ్వినిని ఘనంగా సన్మానించారు. ఆమె కృషి ఇతర విద్యార్థులకు ఆదర్శమని, ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.
Comments
Loading comments...

