వార్తలకు తిరిగి వెళ్లండి

బక్రీద్ పండుగ కారణంగా మే 28న జరగాల్సిన టీజీ పీజీఈసెట్ పరీక్షను జూన్ 1కి వాయిదా వేశారు. మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. పరీక్ష సమయాల్లో ఎటువంటి మార్పులు లేవు.
అభ్యర్థులు మే 22 ఉదయం 11 గంటల నుండి అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తెలిపారు.
Comments
Loading comments...

