Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాటి వైద్యసేవలకు సజీవ సాక్ష్యం

Follow Udayam on Google
నాటి వైద్యసేవలకు సజీవ సాక్ష్యం - Udayam
వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు గ్రామీణులకు వైద్యసేవలు అందించేందుకు 1958-60 ప్రాంతంలో ‘ఎలన్‌ మెమోరియల్‌ బ్లూ వ్యాన్‌’ను క్యాంబెల్‌ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. కొన్నేళ్లపాటు పల్లెల్లో తిరుగుతూ వేల మందికి సేవలందించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాటి సేవలను గుర్తుచేస్తూ సూపరింటెండెంట్‌ అగస్టీన్‌రాజు అలనాటి చిత్రాలను తాజాగా విడుదల చేశారు.

Comments

G
Loading comments...