వార్తలకు తిరిగి వెళ్లండి
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో గ్రామసభను పోలీసుల బందోబస్తు మధ్య నిర్వహించారు. తమను మాట్లాడనివ్వకుండా సర్పంచ్ రవీంద్ర నరసింహరెడ్డి అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు.
స్వేచ్ఛగా జరగాల్సిన గ్రామసభలో తమను ఎందుకు అడ్డుకున్నారని బాధితులు ప్రశ్నించారు. గ్రామసభ ముగిసినప్పటికీ హకీంపేటలో పోలీసుల బందోబస్తు కొనసాగింది.
Comments
Loading comments...

