వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం GPRA గృహ సముదాయం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి.
రూ.1,083.14 కోట్ల అంచనా వ్యయంతో 11 టవర్లలో 1,504 నివాస యూనిట్లు నిర్మించనున్నారు. 28 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెండర్ల దాఖలుకు ఆగస్టు 28 చివరి తేదీగా నిర్ణయించారు.
Comments
Loading comments...

