వార్తలకు తిరిగి వెళ్లండి
అహోబిలంలో తలనీలాల టెండర్ రగడ

అహోబిలం మఠంలో 150 కిలోల తలనీలాల అక్రమ రవాణా పట్టుబడటం, టెండరు దారుడికి నేతల బెదిరింపులు కలకలం రేపాయి.
మఠానికి ఆదాయాన్నిచ్చే తలనీలాల సేకరణలో వైకాపా నేతలు, అధికారులు కుమ్మక్కయ్యారని తెదేపా ఆరోపించగా.. ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
Comments
Loading comments...