Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతికి దేశంలోనే తొలి శాటిలైట్ హెలిపోర్ట్

విక్రాంత్ రెడ్డి Jul 08, 2026 9:41 AM గుంటూరు 2 viewsabout 2 hours ago
అమరావతికి దేశంలోనే తొలి శాటిలైట్ హెలిపోర్ట్ - Udayam Digital
రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది. ఉండవల్లి సమీపంలో దేశంలోనే మొదటి శాటిలైట్ ఆధారిత ప్రైవేట్ ‘పిన్స్’ (PinS) హెలిపోర్ట్ ఏర్పాటుకు డీజీసీఏ ఆమోదం తెలిపింది. అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే ఈ హెలిపోర్ట్ ద్వారా అమరావతికి ప్రయాణ సేవలు మరింత వేగవంతం కానున్నాయి.

Comments

G
Loading comments...