వార్తలకు తిరిగి వెళ్లండి
అమరావతికి దేశంలోనే తొలి శాటిలైట్ హెలిపోర్ట్

రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది. ఉండవల్లి సమీపంలో దేశంలోనే మొదటి శాటిలైట్ ఆధారిత ప్రైవేట్ ‘పిన్స్’ (PinS) హెలిపోర్ట్ ఏర్పాటుకు డీజీసీఏ ఆమోదం తెలిపింది.
అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే ఈ హెలిపోర్ట్ ద్వారా అమరావతికి ప్రయాణ సేవలు మరింత వేగవంతం కానున్నాయి.
Comments
Loading comments...