వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ సాధించిన ఉపాధ్యాయులు మంగళవారం తెనాలిలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. తమ కష్టాన్ని, ప్రతిభను అవమానిస్తే ఊరుకోబోమని నినాదాలు చేశారు.
తెనాలి, వేమూరు నియోజకవర్గాలకు చెందిన 75 మంది ఉపాధ్యాయులు చినరావూరు పార్కు నుంచి మార్కెట్ సెంటర్ వరకు ఈ ర్యాలీ చేపట్టగా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని మద్దతు తెలిపారు.
Comments
Loading comments...

