వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మున్సిపల్ పరిధిలోని 185 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై కమిషనర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
జాబితాపై అభ్యంతరాలు ఉంటే సాయంత్రం 5 గంటలలోపు రాతపూర్వకంగా ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. వచ్చిన ఫిర్యాదులను నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Loading comments...

