వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్లో నియామక పరీక్షల సంస్కరణల కోసం 25 రోజులుగా ఉద్యమిస్తున్న పరీక్షార్థులు నిరసనకు తాత్కాలిక విరామం ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి రెండు నెలల గడువిచ్చారు.
అప్పటిలోగా అక్రమాలపై దర్యాప్తు, సంస్కరణలు చేపట్టకపోతే మళ్లీ ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు. నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు దీక్ష విరమించారు.
Comments
Loading comments...

