వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో టీడీపీ ఆధ్వర్యంలో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...
