వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే NDA 326 సీట్లతో ఘన విజయం సాధించి, నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధాన మంత్రి అవుతారని ఇండియా టుడే–సీ ఓటర్ సర్వే వెల్లడించిందని బీజేపీ నాయకులు రావుల రామనాథ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా, తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు.తెలంగాణలోనూ ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే 9 పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు
Comments
Loading comments...

