వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ఆర్టీసీ డిపోలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) డిపో కమిటీని యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ నియమించారు. డిపో గౌరవ అధ్యక్షుడిగా వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రంగారెడ్డి రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సి. శేఖర్, డిపో చైర్మన్గా పెంట్య నాయక్, అధ్యక్షుడిగా లక్ష్మప్ప, కార్యదర్శిగా ఏవీ రెడ్డి, ని ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

