వార్తలకు తిరిగి వెళ్లండి

హైద్రాబాద్ బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సర్పంచుల సంఘం JAC అధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్ ల సమావేశానికి మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గ్రామ వ్యవస్థ బలోపేతం అయితేనే, రాష్ట్రం అభివృద్ధి అవుతుందన్నారు. గ్రామాలు నిర్వీర్యం అయితే రాష్ట్రం కూడా నిర్వీర్యం అవుతుందన్నారు.
Comments
Loading comments...

