వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశ 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.
మొదటగా జిల్లా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అతిధులతో కలిసి తిలకించారు.
Comments
Loading comments...

