వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలను వారి మండల పరిధిలోనే పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది.
జగిత్యాల జిల్లాలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సంబంధిత MPDO కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నారు MPDO నోడల్ అధికారిగా వ్యవహరించడంతో పాటు, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు.
Comments
Loading comments...

