వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మహిళల విభాగం జట్టుకు మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనిధి ఎంపికయ్యారు.
ఈ నెల 3న హైదరాబాద్లోని తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మహిళల విభాగం క్రికెట్ సెలక్షన్స్లో శ్రీనిధి పాల్గొని ప్రతిభ కనబరిచారు. దీంతో ఆమెను ఆదివారం జట్టుకు ఎంపిక చేశారు.
Comments
Loading comments...

