వార్తలకు తిరిగి వెళ్లండి
గురుకులాల్లో టెలిఫోన్ బూత్లు

గురుకుల విద్యార్థుల హోమ్సిక్నెస్కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అంబేడ్కర్ గురుకులాల్లో ప్రత్యేక టెలిఫోన్ బూత్లను ఏర్పాటు చేసి, తల్లిదండ్రులతో మాట్లాడేందుకు విద్యార్థులకు స్మార్ట్ కార్డులను అందించింది.
సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల జిల్లాలోని పది గురుకులాల్లో గల 5 వేల మంది విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గి, చదువుపై దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది.
Comments
Loading comments...