వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్నినోతో కుదేలవుతున్న సాగు

Photo Gallery
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తీవ్రమై సాగు మందగించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 47 రోజులైనా 52.1 శాతం వర్షపాత లోటు నమోదైంది.
ఎండ తీవ్రతకు పత్తి, కంది, వేరుశనగ పంటలు ఎండుముఖం పట్టాయి. ఈ ఏడాది వరి సాగు, ధాన్యం ఉత్పత్తి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేశాయి.
Comments
Loading comments...
