వార్తలకు తిరిగి వెళ్లండి
చిరువ్యాపారులకు రహిత రుణాలు

బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, చిరువ్యాపారులకు ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు అందిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నరసరావుపేటలో 3,216 కోట్ల రూపాయల రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తులు పెరిగి బ్యాంకులు నష్టపోయాయని విమర్శించారు. ఎన్డీయే పాలనలో బ్యాంకులు ప్రజల వద్దకే వెళ్లి రుణాలు ఇస్తున్నాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...