వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు ఆగిపోయిందనే వార్తలు అవాస్తవమని సీఈవో సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, జూలై 25 లోపు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించవచ్చని ఆయన తెలిపారు.
బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తారని, అక్టోబర్ 1న తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు.
Comments
Loading comments...

