Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పెంపు

వైష్ణవి శర్మ Jul 15, 2026 9:26 PM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago
తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పెంపు - Udayam Digital
రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించింది. సర్వే పూర్తయిన తర్వాత ఆగస్టు 10న ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితాను ప్రచురించనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు సమయం ఇచ్చారు. అన్నింటినీ పరిశీలించిన అనంతరం అక్టోబర్‌ 12న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.

Comments

G
Loading comments...