వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పెంపు

రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించింది. సర్వే పూర్తయిన తర్వాత ఆగస్టు 10న ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితాను ప్రచురించనున్నారు.
ఈ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు సమయం ఇచ్చారు. అన్నింటినీ పరిశీలించిన అనంతరం అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
Comments
Loading comments...