Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కారు బడులపై రేవంత్ వ్యాఖ్య

భవ్య శ్రీ Jul 15, 2026 9:08 PM హైదరాబాద్ 1 viewsabout 3 hours ago
సర్కారు బడులపై రేవంత్ వ్యాఖ్య - Udayam Digital
బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. వనపర్తి జిల్లా కొత్తకోట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సర్కారీ స్కూళ్లలో విద్యార్థులు తగ్గగా, తమ పాలనలో ఆ సంఖ్య పెరిగిందన్నారు. చదువే జీవితాల్లో మార్పు తెస్తుందని రేవంత్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...