వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపాటు

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిలపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీత వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు.
చిలుకూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోదాడలో మట్టి, గంజాయి అక్రమ వ్యాపారాలు చేసింది మాజీ ఎమ్మెల్యేనేనని విమర్శిస్తూ, చర్చలకు సిద్ధమని సవాల్ విసిరారు.
Comments
Loading comments...